Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పిట్టగోడ' కడతానంటున్న నిర్మాత...

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (18:33 IST)
ఆ మధ్య కొబ్బరిబొండ, కొబ్బరిమట్ట వంటి పేరుతో టైటిల్స్‌ వచ్చి అవే కొత్తగా అనిపించేలా చేశాయి. అలాగే తాజాగా పిట్టగోడ అనే టైటిల్‌తో ఒక చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని 'తను నేను' అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహించిన రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. ఈసారి నేను నిర్మాతగానే వుంటానని తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా కొత్తవాడైన అనుదీప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. 
 
విశ్వదేవ్‌ రాచకొండ, పునర్మవి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారని తెలిపారు. టెక్నీషియన్స్‌ కూడా కొత్తవారే వుంటారని తెలియజేశారు. పిట్టగోడకు యూత్‌ కెరీర్‌కు సంబంధం వుందని తెలియజెప్పే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. విశేషం ఏమంటే.. ఈ చిత్ర కథ కూడా హీరోనే చెప్పడం విశేషం. అంతకుముందు ఉయ్యాల జంపాల కథను రాజ్‌ తరుణే చెప్పాడు. ఆ చిత్రంతో తనే హీరోగా మారాడు.

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments