Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో విహారయాత్రకు సైనా-కశ్యప్ జోడీ.. ఫోటోలు నెట్టింట వైరల్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (16:14 IST)
Saina nehwal_Kashyap
భారత షట్లర్లు, హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌ దంపతులు మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు. బ్యాడ్మింటన్‌ నుంచి విరామం తీసుకున్న సైనా, కశ్యప్‌ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వీరితో పాటు మరో స్టార్‌ షట్లర్‌ సాయి ప్రణీత్‌ అతని భార్య కూడా మాల్దీవులకు వెళ్లారు. 
 
సైనా, కశ్యప్‌ దంపతులు డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి మాల్దీవుల్లో సరదాగా విహరిస్తున్న ఫోటోలను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటూ క్యాప్షన్‌ జోడించింది. సముద్రతీరంలో ఓషియన్‌ డిన్నర్‌ చేస్తున్నామని సైనా పేర్కొంది. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments