Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో విహారయాత్రకు సైనా-కశ్యప్ జోడీ.. ఫోటోలు నెట్టింట వైరల్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (16:14 IST)
Saina nehwal_Kashyap
భారత షట్లర్లు, హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌ దంపతులు మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు. బ్యాడ్మింటన్‌ నుంచి విరామం తీసుకున్న సైనా, కశ్యప్‌ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వీరితో పాటు మరో స్టార్‌ షట్లర్‌ సాయి ప్రణీత్‌ అతని భార్య కూడా మాల్దీవులకు వెళ్లారు. 
 
సైనా, కశ్యప్‌ దంపతులు డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి మాల్దీవుల్లో సరదాగా విహరిస్తున్న ఫోటోలను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటూ క్యాప్షన్‌ జోడించింది. సముద్రతీరంలో ఓషియన్‌ డిన్నర్‌ చేస్తున్నామని సైనా పేర్కొంది. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments