Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లీంకారతో చిరంజీవి దంపతులు-ఫోటో వైరల్

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (10:47 IST)
Chiranjeevi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎట్టకేలకు నటి లావణ్య త్రిపాఠితో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇది ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్, దీనికి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరయ్యారు. 
 
క్రీమ్ గోల్డ్ షెర్వాణీలో వరుణ్ తేజ్, కాంచీపురం చీరలో లావణ్య త్రిపాఠి జంట మెరిసిపోయింది. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, హీరో నితిన్ హాజరుకాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే, మనవరాలు క్లీంకారతో చిరంజీవి దంపతులు దిగిన ఫొటో ప్రస్తుతం మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments