Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లీంకారతో చిరంజీవి దంపతులు-ఫోటో వైరల్

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (10:47 IST)
Chiranjeevi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎట్టకేలకు నటి లావణ్య త్రిపాఠితో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇది ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్, దీనికి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరయ్యారు. 
 
క్రీమ్ గోల్డ్ షెర్వాణీలో వరుణ్ తేజ్, కాంచీపురం చీరలో లావణ్య త్రిపాఠి జంట మెరిసిపోయింది. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, హీరో నితిన్ హాజరుకాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే, మనవరాలు క్లీంకారతో చిరంజీవి దంపతులు దిగిన ఫొటో ప్రస్తుతం మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments