Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప"కు కాకినాడ పోలీసుల షాక్ - సక్సెస్ పార్టీకి నో పర్మిషన్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:34 IST)
'పుష్ప' చిత్ర బృందానికి కాకినాడ పోలీసులు షాకిచ్చారు. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్‌ను పురస్కరించుకుని కాకినాడలో భారీ ఎత్తున సక్సెస్ పార్టీ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, ఈ గ్రాండ్ సక్సెస్ పార్టీకి కాకినాడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా పయనిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కట్టడిపై ప్రత్యేక దృష్టిసారించింది. 
 
ఈ నేపథ్యంలో పుష్ప సక్సెస్ పార్టీ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు కాకినాడ పోలీసులు తిరస్కరించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. "ఈ రోజు కాకినాడలో జరగాల్సిన "పుష్ప'' మూసీవ్ సక్సెస్ పార్టీ పర్మిషన్ సమస్యల కారణంగా రద్దు అయ్యింది" అంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments