Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ల బాలుడు-19 ఏళ్ల అమ్మాయి: పెళ్లి, తొలిరాత్రి తర్వాత హనీమూన్ వెళ్లారు.. కానీ ఆపేశారు ఎందుకు?

''పెహరేదార్ పియా కి'' టీవీ సీరియల్‌ను ఆపేశారు. ఈ సీరియల్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. ఎందుకంటే తొమ్మిదేళ్ల చిన్న పిల్లాడిని 19ఏళ్ల అమ్మాయితో వివాహం చేయించడం.. వాళ్లను కాస్త హనీమూన్‌కి పంపించడంతో

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (09:27 IST)
''పెహరేదార్ పియా కి'' టీవీ సీరియల్‌ను ఆపేశారు. ఈ సీరియల్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. ఎందుకంటే తొమ్మిదేళ్ల చిన్న పిల్లాడిని 19ఏళ్ల అమ్మాయితో వివాహం చేయించడం.. వాళ్లను కాస్త హనీమూన్‌కి పంపించడంతో కూడిన స్క్రిప్ట్ వుండటంతో బాలల సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు రచ్చ రచ్చ చేశాయి. అయినా ఈ సీరియల్ కొన్నాళ్ల పాటు ప్రదర్శితమైంది. 
 
ఈ టీవీ సీరియల్ బాల్యవివాహాలను అద్దం పట్టేలా ఉందని.. వీలైనంత త్వరగా ఈ సీరియల్‌ను ఆపేయాలనే డిమాండ్ పెరిగిపోయింది. ఈ సీరియల్‌ను ఆపాల్సిందిగా దాదాపు ఒక లక్ష మంది ఆన్‌లైన్ పిటీషన్ వేశారు. ఈ పిటిషన్లు కాస్త బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ స్మృతి ఇరానీ వద్దకు కూడా వెళ్ళింది. దీంతో సీరియల్ టైమింగ్‌ను రాత్రి 8.30 గంటల నుంచి పది గంటలకు మార్చారు. 
 
అంతేగాకుండా.. ఈ సీరియల్‌పై వ్యతిరేకత రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో ఇక దారి లేక సోనీ టీవీ ప్రసారాన్ని ఆపేసింది. ఆగస్ట్ 28న ఈ సీరియల్‌కు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ప్రసారం కాలేదు. ఇంకా ఈ టీవీ సీరియల్‌ను ఆపేస్తున్నట్లు సదరు సీరియల్ యాక్టర్ జితేన్ లాల్ వానీ కూడా ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments