Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు హీరోలతో చేయాలనివుంది : 'ఆర్ఎక్స్ 100' భామ

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:44 IST)
తెలుగు వెండితెరపైకి మెరుపు తీగలా దూసుకొచ్చిన భామ పాయల్ రాజ్‌పుత్. 'ఆర్ఎక్స్100' అనే మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. అందం, అభినయం ఆమె సొంతం. పైగా, అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 'ఆర్ఎక్స్100' చిత్రంలో ఈ విషయాన్ని ఆమె నిరూపించింది. ఈ చిత్రం తొలి చిత్రమే అయినప్పటికీ ఏమాత్రం సిగ్గు, బెణుకు లేకుండా అందాలను ఆరబోసి, కుర్రకారును గిలిగింతలు పెట్టింది. 
 
ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ - నాగచైత్యలు కలిసి నటించిన 'వెంకీమామ' చిత్రంలో ముదురు హీరో సరసన నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పాయల్ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తెలుగు హీరోల్లో ఎవరితో నటించాలని ఉందని పాయల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన నటించాలనుందనే కోరికను ఆమె వ్యక్తం చేసింది. స్టార్ హీరోలతో పని చేయాలనే ఈ అమ్మడి కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments