Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక కల్యాణం కోసం పవన్ కల్యాణ్ చాతుర్మాస్య వ్రతం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (13:06 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి యేటా చాతుర్మాస్య దీక్ష చేస్తుంటారు. ఈ దఫా కూడా ఆయన దీక్షలోకి వెళ్లినట్లు చెపుతున్నారు. లోక కల్యాణం కోసం, ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటూ పవన్ కల్యాణ్ ఈ దీక్షను పాటిస్తుంటారని అంటున్నారు. ఇంతకీ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి... దానిని ఎందుకు చేస్తారు చూద్దాం.

 
తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల యోగనిద్రలోకి వెళ్లిపోతారు. కనుక ఈ 4 నెలలు ఆచరించాల్సిన వ్రతాన్ని చూతుర్మాస్య వ్రతం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ వ్రతం చేస్తారు. దీనికి స్త్రీ, పురుష భేదం లేదు. వితంతువులు, యోగినులెవరైనా చేయవచ్చు.

ఒకపూట భోజనం, బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం వంటి కఠిన నియమాలున్నాయి. ఈ సమయంలో కఠిన పదాలతో దూషించడం వంటివి కూడదు. ఇంకా ఈ దీక్షను చేసేవారు ఊరి పొలిమేర దాటరాదనే నియమం వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments