Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక కల్యాణం కోసం పవన్ కల్యాణ్ చాతుర్మాస్య వ్రతం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (13:06 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి యేటా చాతుర్మాస్య దీక్ష చేస్తుంటారు. ఈ దఫా కూడా ఆయన దీక్షలోకి వెళ్లినట్లు చెపుతున్నారు. లోక కల్యాణం కోసం, ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటూ పవన్ కల్యాణ్ ఈ దీక్షను పాటిస్తుంటారని అంటున్నారు. ఇంతకీ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి... దానిని ఎందుకు చేస్తారు చూద్దాం.

 
తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల యోగనిద్రలోకి వెళ్లిపోతారు. కనుక ఈ 4 నెలలు ఆచరించాల్సిన వ్రతాన్ని చూతుర్మాస్య వ్రతం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ వ్రతం చేస్తారు. దీనికి స్త్రీ, పురుష భేదం లేదు. వితంతువులు, యోగినులెవరైనా చేయవచ్చు.

ఒకపూట భోజనం, బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం వంటి కఠిన నియమాలున్నాయి. ఈ సమయంలో కఠిన పదాలతో దూషించడం వంటివి కూడదు. ఇంకా ఈ దీక్షను చేసేవారు ఊరి పొలిమేర దాటరాదనే నియమం వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments