Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడి' కోసం డ్యూయెట్లు పాడుకుంటున్న పవన్‌ - శృతిహాసన్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:52 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమిత సభ్యులే అక్కడకు వెళ్లారు. 
 
ఆ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చేలా ప్లాన్‌ చేశారు. రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ హీరోహీరోయిన్లపై వుంటుంది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి డాలీ దర్శకుడు. శరత్‌మరార్‌ నిర్మాత. చిత్రంలోని వర్కింగ్‌ స్టిల్స్‌ను బుధవారం విడుదల చేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments