Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదంటున్న భర్త, మరేంటి?

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (10:33 IST)
త్రినయని. ఈ సీరియల్ చూసేవారికి పవిత్రా జయరామ్ పరిచయం అక్కర్లేదు. కన్నడ, తెలుగు సీరియళ్లలో పాపులర్ నటిగా పేరుగాంచిన పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆమె భర్త చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆమె అభిమానులు షాక్ తింటున్నారు.
 
అసలు ఆరోజు ఏం జరిగిందంటే... ఆమె ప్రయాణిస్తున్న కారు.. 44వ జాతీయ రహదారిపై భూత్‌పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను గుద్ది.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తూ వచ్చిన పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్‌లు గాయపడ్డారు. వీరిలో పవిత్ర మృతి చెందారు. మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఐతే ఆ ప్రమాదంలో పవిత్రకు గాయాలేమీ కాలేదట. కానీ చంద్రకాంత్ కు తీవ్రగాయాలై రక్తం కారుతూ వుండటాన్ని చూసి షాక్ తిన్నదట. ఆ షాక్ లోనే ఆమెకి గుండెపోటు వచ్చిందట. తను చూస్తుండగానే తన కళ్లెదుటే గుండెపోటుతో మరణించిందని భర్త చంద్రకాంత్ ఆవేదనతో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఇకపై సీసీటీవీ నిఘా నీడలో సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments