Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదంటున్న భర్త, మరేంటి?

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (10:33 IST)
త్రినయని. ఈ సీరియల్ చూసేవారికి పవిత్రా జయరామ్ పరిచయం అక్కర్లేదు. కన్నడ, తెలుగు సీరియళ్లలో పాపులర్ నటిగా పేరుగాంచిన పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆమె భర్త చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆమె అభిమానులు షాక్ తింటున్నారు.
 
అసలు ఆరోజు ఏం జరిగిందంటే... ఆమె ప్రయాణిస్తున్న కారు.. 44వ జాతీయ రహదారిపై భూత్‌పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను గుద్ది.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తూ వచ్చిన పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్‌లు గాయపడ్డారు. వీరిలో పవిత్ర మృతి చెందారు. మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఐతే ఆ ప్రమాదంలో పవిత్రకు గాయాలేమీ కాలేదట. కానీ చంద్రకాంత్ కు తీవ్రగాయాలై రక్తం కారుతూ వుండటాన్ని చూసి షాక్ తిన్నదట. ఆ షాక్ లోనే ఆమెకి గుండెపోటు వచ్చిందట. తను చూస్తుండగానే తన కళ్లెదుటే గుండెపోటుతో మరణించిందని భర్త చంద్రకాంత్ ఆవేదనతో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments