Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Jawaan సాయిధరమ్‌కు పరుచూరి గోపాలకృష్ణ‌ ఆల్ ది బెస్ట్

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌ల

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (10:26 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది.
 
'జవాన్' టీంకి ఆల్ ది బెస్ట్' చెబుతూ పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. "సరిహద్దుల్లో మన భద్రత కోసం జీవించే జవాన్‌ని ఎలా ఇష్టపడతారో, వెండితెర మీద జన వినోదం కోసం జవాన్ పాత్రలో జీవించిన సాయిధరమ్ తేజ్.. జీవింపచేసిన డైరెక్లర్ బీవీఎస్ రవి... మీ శ్రమని ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. ఆల్ ది బెస్ట్" అని గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. దీనికి డైరెక్టర్ రవి థాంక్యూ సో మచ్ గురువుగారు అంటూ రీ ట్వీట్ చేశారు.
 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments