Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Jawaan సాయిధరమ్‌కు పరుచూరి గోపాలకృష్ణ‌ ఆల్ ది బెస్ట్

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌ల

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (10:26 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది.
 
'జవాన్' టీంకి ఆల్ ది బెస్ట్' చెబుతూ పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. "సరిహద్దుల్లో మన భద్రత కోసం జీవించే జవాన్‌ని ఎలా ఇష్టపడతారో, వెండితెర మీద జన వినోదం కోసం జవాన్ పాత్రలో జీవించిన సాయిధరమ్ తేజ్.. జీవింపచేసిన డైరెక్లర్ బీవీఎస్ రవి... మీ శ్రమని ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. ఆల్ ది బెస్ట్" అని గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. దీనికి డైరెక్టర్ రవి థాంక్యూ సో మచ్ గురువుగారు అంటూ రీ ట్వీట్ చేశారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments