Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (19:32 IST)
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన తాజా చిత్రం "పరమ్ సుందరి". ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం పరం, సుందరి మధ్య ప్రేమకథగా సాగనుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాంస్కృతి భేదాలు, హాస్యభరితమైన సన్నివేశాలు సినిమాకు హైలెట్‍‌గా నిలువనున్నాయి. 
 
ఈ టీజర్‌లో కేరళలోని అందమైన బ్యాక్ వాటర్స్, హౌస్‌బోట్ల నేపథ్యంలో అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్ జాన్వీ ఒక బైకుపై రొమాన్స్ చేస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌‍లో సోను నిగమ్ ఆలపించిన మధురమైన పాట హైలెట్‌గా నిలిచింది. దినేశ్ విజన్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో తుషారా జలోటా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్ దహియా తదితరులు కీలక పాత్రలను పోషించారు. పరమ్ సుందరి  చిత్రం జూలై 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

Kerala: టయోటా ఫార్చ్యూనర్ SUVని నది నుంచి లాక్కున్న ఏనుగు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments