Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుబిడ్డగా కార్తీ.. ఫ్యాన్సీ రేటుకు హక్కులు..!

కార్తి ప్రతి సినిమాలో కొత్తరకమైన ప్రయోగాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ధీరన్ అధిగారం ఒండ్రు వంటి ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకులను అలరించారు కార్తిక్.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (12:48 IST)
కార్తి ప్రతి సినిమాలో కొత్తరకమైన ప్రయోగాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ధీరన్ అధిగారం ఒండ్రు వంటి ప్రయోగాత్మక సినిమాతో  ప్రేక్షకులను అలరించారు కార్తిక్. ఇప్పుడు పసంగ ఫేమ్ పాండిరాజ్ దర్శకత్వంలో ఏకంగా రైతుగా మారి కడకుట్టి సింగం అనే సినిమాలో కథానాయకి సాయిషాతో నటిస్తున్నారు. 
 
ప్రియాభవాని, ఆర్తనాబిను, సత్యరాజ్, భానుప్రియ వీరందరు ఈ సినిమాలో నటిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరులోని ఈ సినిమాకు ఇమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆటోగ్రాఫ్‌ని వేల్‌రాజ్ వ్యవహరించారు. కార్తిక్ సినిమాకు నిర్మాణానంతర పనులు చివరిదశకు చేరుకున్నాయి. కోయంబత్తూరు ప్రాంతాల్లో జరిగిన ఓ యదార్థ కథకు కాస్త మసాలా దట్టించారు దర్శకుడు పాండిరాజ్.  
 
మే నెల చివరిలో కడకుట్టి సింగం సినిమా పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయునట్లు సమాచారం. అయితే నిర్మాతల మండలి నుంచి విడుదల తేదీకోసం ఎదురుచూస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు విజయ్‌ టీవీ సొంతం చేసుకున్నది. గతంలోనూ కార్తిక్ నటించిన పలు చిత్రాల శాటిలైట్ హక్కులను కూడా విజయ్‌ టీవీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments