Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఠాగూర్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (17:55 IST)
హీరోయిన్ సమంతతో విడాకుల అంశంపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సమంతతో విడాకుల అంశం జనాలతో పాటు మీడియాకు ఒక ఎంటర్‌టైన్మెంట్ అంశంగా మారింపోయిందంటూ కామెంట్స్ చేశారు. మేమిద్దరం కలిసే విడాకులు తీసుకున్నామని, వ్యక్తిగతంగా, ఏకపక్షంగా విడాకులు తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు. 
 
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'తండేల్'. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అర్జున్ సమర్పణలో, బన్నీవాసు నిర్మించారు. ఈ నెల 7వ తేదీన విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో దూసుకునిపోతుంది. వాణిజ్యపరంగా కూడా భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఈ చిత్రం సక్సెస్ టూర్‌లో భాగంగా, నాగ చైతన్య మీడియాతో మాట్లాడారు. 
 
మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎంటర్‌టైన్మెంట్‌గా మారిందన్నారు. మేము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రిలేషన్‌షిప్ బ్రేక్ చేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించామని చెప్పారు. తానుకూడా ఒక బ్రోకేన్ ఫ్యామిలీ నుంచే వచ్చినట్టు చెప్పారు. విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసున్నారు. నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద మీ లైఫ్‌పై మీద పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments