Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (14:18 IST)
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళికి అరుదైన గౌరవంతో పాటు ఆహ్వానం కూడా లభించింది. భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచమంతా తన ప్రతిభకు తగిన గుర్తింపును సాధించిన జక్కన్న ఆస్కార్ కలను కూడా సాకారం చేశారు. ఈ చిత్రంలో నాటు నాటు పాటకుగాను అస్కార్ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ సినిమా టీమ్ సభ్యులైన‌ రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ సాబు శరిల్‌లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఇప్పటికే గతేడాది ఆహ్వానం అందుకున్నారు.
 
ఇపుడు రాజమౌళి అయన సతీమణి రమా రాజమౌళి కూడా ఆహ్వానం అందుకోవడం విశేషం. మొత్తం 487 మంది కొత్త సభ్యుల జాబితాని మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ కేటగిరీలో సిద్ధం చేయగా ఇందులో వీరిద్దరికి కూడా అకాడమీ వారు ఆహ్వానం పలికారు. వీరితో పాటు భారత్ నుంచి షబానా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, శీతల్ ఆర్మ, రవి వర్మన్, రీమా దాస్, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments