Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్-రానా కాంబినేషన్‌లో మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి.

Webdunia
బుధవారం, 4 జులై 2018 (17:32 IST)
టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి. 
 
తాజాగా బాహుబలిలో నాయకుడు, ప్రతినాయకుడిగా కనిపించి ప్రపంచ  వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్, రానా ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల పేర్లు వినగానే దర్శకుడు దశరథ్ పేరు గుర్తుకు వస్తుంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో కూడిన సూపర్ కథతో సినిమాలను రూపొందించడంలో అతడు దిట్ట. 
 
అలాంటి సూపర్ దర్శకుడు కొత్తగా ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని, ఆ సినిమాలో ప్రభాస్, రానా కలిసి నటిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం రానా, ప్రభాస్‌‍లను దశరథ్ కలిసేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం. మరి ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Kavamma: కావమ్మ తిరునాళ్లలో విషాదం: అమ్మవారికి దిష్టి తీస్తూ కుప్పకూలిపోయాడు..(video)

Bihar: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం- స్నాక్స్ ఇస్తానని తీసుకెళ్లి..?

గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments