Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో విషాదం... వడోదర స్టేషన్‌లో తొక్కిసలాట

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (09:58 IST)
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేందుకు వచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ విషాదం జరిగింది. 
 
'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ముంబై నుంచి రైల్లో ఢిల్లీ వెళుతున్న షారూక్‌ వడోదర స్టేషన్‌లో ఆగారు. అక్కడ రైలు 10 నిముషాలు ఆగింది. దీంతో తమ అభిమాన హీరో (షారూక్)ను చూసేందుకు ఒక్కసారిగా వేల మంది జనం స్టేషన్ వద్దకు వచ్చారు.
 
తలుపు వద్ద నిలుచున్న షారూక్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. కొందరు ఊపిరి అడక ఇబ్బంది పడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పుడే ఓ వ్యక్తి చనిపోయాడు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments