Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో విషాదం... వడోదర స్టేషన్‌లో తొక్కిసలాట

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (09:58 IST)
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేందుకు వచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ విషాదం జరిగింది. 
 
'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ముంబై నుంచి రైల్లో ఢిల్లీ వెళుతున్న షారూక్‌ వడోదర స్టేషన్‌లో ఆగారు. అక్కడ రైలు 10 నిముషాలు ఆగింది. దీంతో తమ అభిమాన హీరో (షారూక్)ను చూసేందుకు ఒక్కసారిగా వేల మంది జనం స్టేషన్ వద్దకు వచ్చారు.
 
తలుపు వద్ద నిలుచున్న షారూక్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. కొందరు ఊపిరి అడక ఇబ్బంది పడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పుడే ఓ వ్యక్తి చనిపోయాడు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments