Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజ్ బ్యానర్‌పై థ్రిల్లర్‌ మూవీలో జర్నలిస్టుగా కనిపించనున్న నయనతార..

దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్త

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (12:48 IST)
దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్తికేయన్- మోహన్ రాజన్ ఫిలింలో ప్రాజెక్ట్‌లోను నటిస్తోంది. ఇక ఈరోజ్ ఇంటర్నేనల్ సంస్థ నిర్మించనున్న రియలిస్టిక్ థ్రిల్లర్‌లోను నయనతార కథానాయికగా ఎంపికైంది. 
 
ఈ చిత్రాన్ని మిస్కిన్ మూవీకి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన భరత్ కృష్ణమాచారి తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. నయనతార ఈ మూవీలో జర్నలిస్ట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. తన ఐడెంటిటీ, ఫ్యామిలీ కోసం నయనతార పలు దేశాలు తిరుగుతూ చివరికి తమిళనాడుకి చేరుకుంటుందట. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం అభిమానులను అలరించనుందని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments