Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజ్ బ్యానర్‌పై థ్రిల్లర్‌ మూవీలో జర్నలిస్టుగా కనిపించనున్న నయనతార..

దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్త

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (12:48 IST)
దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్తికేయన్- మోహన్ రాజన్ ఫిలింలో ప్రాజెక్ట్‌లోను నటిస్తోంది. ఇక ఈరోజ్ ఇంటర్నేనల్ సంస్థ నిర్మించనున్న రియలిస్టిక్ థ్రిల్లర్‌లోను నయనతార కథానాయికగా ఎంపికైంది. 
 
ఈ చిత్రాన్ని మిస్కిన్ మూవీకి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన భరత్ కృష్ణమాచారి తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. నయనతార ఈ మూవీలో జర్నలిస్ట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. తన ఐడెంటిటీ, ఫ్యామిలీ కోసం నయనతార పలు దేశాలు తిరుగుతూ చివరికి తమిళనాడుకి చేరుకుంటుందట. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం అభిమానులను అలరించనుందని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments