Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌- అమిత్ షా మరోసారి భేటీ అవుతున్నారా?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (22:24 IST)
గతేడాది ఆగస్టులో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో తన ఒక్కరోజు పర్యటనలో అమిత్ షా తారక్‌ని కలుసుకుని ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలుస్తున్నారని టాక్ వస్తోంది. 
 
గతేడాది ఉప ఎన్నికలకు ముందు మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. అదేరోజు ఎన్టీఆర్‌ని కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతానికి వీరి భేటీ ఎజెండా వివరాలు వెల్లడి కానప్పటికీ ఈ భేటీపై బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ దేవరలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments