Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌- అమిత్ షా మరోసారి భేటీ అవుతున్నారా?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (22:24 IST)
గతేడాది ఆగస్టులో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో తన ఒక్కరోజు పర్యటనలో అమిత్ షా తారక్‌ని కలుసుకుని ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలుస్తున్నారని టాక్ వస్తోంది. 
 
గతేడాది ఉప ఎన్నికలకు ముందు మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. అదేరోజు ఎన్టీఆర్‌ని కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతానికి వీరి భేటీ ఎజెండా వివరాలు వెల్లడి కానప్పటికీ ఈ భేటీపై బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ దేవరలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట నిలబెట్టుకున్నారు.. ముద్రగడ ఇక పద్మనాభ రెడ్డి

తమిళనాడులో నాటుసారా తాగి 30 మంది మృతి- స్టాలిన్ సీరియస్

అమరావతిలో చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

రూ. 36 లక్షల బాత్ టబ్ అవసరమా? రుషికొండ ప్యాలెస్‌ను జగన్ ప్యాలెస్ అంటూ జాతీయ ఛానళ్లు

రుషికొండ ప్యాలెస్‌తో ప్రజలకు ఏంటి ఉపయోగం? సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైఎస్ షర్మిల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

తర్వాతి కథనం
Show comments