Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరగా కోలుకో సామ్.. సమంతకు ఎన్టీఆర్ ఓదార్పు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (11:20 IST)
దక్షిణాది హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆమె జీవితంలో గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె మైయోసైటిస్‌కు చికిత్స పొందుతున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటోంది. ప్రస్తుతం సమంతకు అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. "త్వరగా కోలుకో సామ్. మా అందరి బలాన్ని పంపిస్తున్నాను" అని ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో రాశారు. వీరిద్దరూ కలిసి బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించారు. 
 
సమంత త్వరలో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారనుంది. ఇలాంటి సమయంలో ఆమె అనారోగ్యం పాలవడం నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. మరోవైపు సమంత నటించిన ‘యశోద’ చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగానే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments