Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరగా కోలుకో సామ్.. సమంతకు ఎన్టీఆర్ ఓదార్పు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (11:20 IST)
దక్షిణాది హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆమె జీవితంలో గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె మైయోసైటిస్‌కు చికిత్స పొందుతున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటోంది. ప్రస్తుతం సమంతకు అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. "త్వరగా కోలుకో సామ్. మా అందరి బలాన్ని పంపిస్తున్నాను" అని ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో రాశారు. వీరిద్దరూ కలిసి బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించారు. 
 
సమంత త్వరలో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారనుంది. ఇలాంటి సమయంలో ఆమె అనారోగ్యం పాలవడం నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. మరోవైపు సమంత నటించిన ‘యశోద’ చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగానే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments