Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర‌ద బాధితుల స‌హాయార్థంగా 25 ల‌క్ష‌లతో తొలి అడుగు వేసిన‌ ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (17:11 IST)
NTR- twitter
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవ‌ల సంభ‌వించిన తుఫాను సంద‌ర్భంగా ప‌లు గ్రామాలు, ప్రాంతాలు వ‌ర‌ద‌లో మునిగిపోయాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప ప్రాంతాల‌ల‌లోని ప్ర‌జ‌లు నానా ఇబ్బంది ప‌డ్డారు. కొన్ని ప్రాంతాల‌లో లోత‌ట్టు ప్రాంతాలు పూర్తిగా జ‌ల‌మ‌య్యాయి. ఆఖ‌రికి శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని స‌న్నిధి అయిన తిరుమ‌ల తిరుప‌తిలోనూ వ‌ర‌ద ప్ర‌భావం తీవ్రంగా వుంది. కాలిబాటన సాగే ప్ర‌యాణీకులు రోడ్డు పూర్తిగా కొండ‌చ‌రియ‌ల‌తో మునిగిపోయింది. ద‌ర్శ‌నానికి కొద్ది రోజులు వాయిదా వేసుకోమ‌ని టి.డి.డి. వారు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.
 
ఇదిలా వుండ‌గా, గ‌త కొద్దిరోజులుగా ఆంధ్ర‌లోని వ‌ర‌ద ప‌రిస్థితి గురించి తెలుసుకున్న ఎన్‌.టి.ఆర్‌. త‌న ధ‌ర్మంగా 25 లక్ష‌ల రూపాయ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంద‌జేస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ప‌నులు వెంట‌నే జ‌రుగుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉడ‌తా భ‌క్తిగా తాను సాయం చేశాన‌నీ, బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments