Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. హీరో ప్రభాస్‌కు ఊరట.. వందల ఎకరాల భూవివాదానికి ఫుల్ స్టాప్

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:04 IST)
హమ్మయ్య హీరో ప్రభాస్‌కు ఊరట లభించింది. వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా హైకోర్టు సూచనలు చేసింది. లీగల్ దస్తావేజుల ద్వారా ప్రభాస్ భూమిని కొనుగోలు చేశారు. దీనిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదనే క్రమబద్ధీకరణ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.


అయినప్పటికీ అధికారులు దాన్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టు పేర్కొంది. ప్రస్తుతానికి ఈ భూముల వ్యవహారంలో ప్రభాస్‌ హక్కుల జోలికి తాను వెళ్లడం లేదని తెలిపింది. ఫలితంగా రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రభాస్‌కు హైకోర్టు ఊరట లభించింది. 
 
ప్రభాస్‌ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. భూ క్రమబద్దీకరణకు అతను దరఖాస్తు పెట్టుకుంటే, విస్తృత ప్రజాప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న 8 వారాల్లో ఆ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments