Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండే.. సెట్స్‌పైకి 25 నుంచి?

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వర

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:34 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.  జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాను కూడా ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో నివేదా థామస్, షాలిని పాండేలకు మంచి క్రేజున్న నేపథ్యంలో కల్యాణ్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments