Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి అవుట్.. పవన్ కల్యాణ్ సతీమణిగా నిత్యామీనన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:41 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌. ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించే హీరోయిన్‌పైనే మొదటి నుంచి సస్పెన్స్ నెలకొంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సాయిపల్లవి ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు ఇప్పటి వరకు టాక్‌. తాజాగా ఈ రోల్ కోసం మేకర్స్ మరో మలయాళం బ్యూటీ నిత్యమీనన్‌ను సంప్రదించారట.
 
సాయిపల్లవి తర్వాత ఆ పాత్రకు నిత్యమీనన్ అయితే సరైన న్యాయం చేస్తుందని ఫిక్స్ అయ్యారట. నిత్యామీనన్ కూడా పవన్‌కల్యాణ్ సతీమణిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనిపై అధికారిక ప్రకటన రావడం ఒక్కటే పెండింగ్‌లో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్‌. సాగర్ చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments