Webdunia - Bharat's app for daily news and videos

Install App

సావిత్రి పాత్రను ఎందుకు చేయలేక పోయానంటే : నిత్యా మీనన్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది.

Nithya Menen
Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:21 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, సమంత, అనుష్క వంటి మరికొంతమంది అగ్రనటులు నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం తొలుత హీరోయిన్ నిత్యామీనన్‌కే వచ్చిందట. కానీ ఆమె ఓ చిన్న కారణంతో అంగీకరించలేక పోయిందట. దీనిపై ఆమె స్పందిస్తూ, మహానటిలో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రాన్ని నాలుగు భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు. అందుకే రైటింట్‌ సైడ్‌ కూడా నేను సహకారం అందించాను. నాలుగు భాషల్లో చేసినా అందులో ఒకే ఒక పాత్ర మాత్రమే కనపడుతుంది. సింక్‌ సౌండ్‌లో సినిమాను చేస్తున్నాం. కేరళలోని హిల్‌ స్టేషన్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. నాలుగు భాషలను వేర్వేరుగా చేశాను. ఈ సినిమాను 23 రోజుల్లోనే పూర్తి చేసినట్టు నిత్యా మీనన్ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments