Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరుకానున్న రామ్ చరణ్, ఉపాసన

డీవీ
శుక్రవారం, 1 మార్చి 2024 (14:19 IST)
Ram Charan, upasana, Anant Ambani, Radhika
గుజరాత్ లోని జామ్ నగర్ కు రామ్ చరణ్,  ఉపాసన కామినేని కొణిదెల వెళుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 28న జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.  వివాహానికి ముందు జరిగే ఉత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిఐపి.లను స్వాగతించడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్ అంతా అలంకరించబడి ఉంది.

మార్చి 1 నుండి 3 వరకు జరిగే ఉత్సవాల ముందు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ వరుడు అనంత్ అమాబ్నీ తల్లి నీతా అంబానీ తన కుమారుడి వివాహానికి తనకు ఉన్న రెండు కోరికలను పంచుకున్నారు. ఇక్కడే తమ జీవితం ప్రారంభమైందని గుర్తుచేస్తూ సంస్క్రితికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
 
జామ్‌నగర్‌లో ప్రధాన వేడుకలు ఎవర్‌ల్యాండ్‌లో యాన్ ఈవినింగ్ అనే సంగీత ఫంక్షన్‌తో ప్రారంభమవుతాయి.  ఇక్కడ అతిథులు జామ్‌నగర్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. గురువారం సాయంత్రం జరిగిన వేడుకలకు షారుఖ్ ఖాన్ మరియు కుటుంబం కూడా వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments