Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ అవతారమెత్తిన హీరో... అంతలోనే కౌంటర్‌లో టిక్కెట్ల విక్రయం...

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:41 IST)
టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం "నిను వీడని నీడని నేనే". ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఇదే ఊపును మరికొన్నాళ్లు కొనసాగించేందుకు వీలుగా ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర హీరోయిన్‌తో కలిసి ఆయన గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కీలక పట్ణణాల్లో పర్యటిస్తూ సినిమాకు మంచి హైప్ తీసుకొస్తున్నారు. 
 
ఇందుకోసం ఆయన పలు వేషాలు కూడా వేశారు. ముందుగా దొంగ అవతారమెత్తాడు. ఆ తర్వాత రోడ్లమీ సైకిల్ తొక్కి జనాలకు సెల్ఫీలు ఇవ్వడం, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తూవారితో ముచ్చట్లు సాగించారు. ఆ తర్వాత థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలుకరించి, సందడి చేశారు. ఇలా ఒకటా రెండా.. అబ్బో.. అనేకం చేస్తూ సినిమాకు మరింత హైప్ తీసుకుని రావడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. తాజాగా కాకినాడలోని ఓ థియేటర్‌లో కూర్చొని టిక్కెట్లను విక్రయించాడు. మొత్తానికి జనాలకు దగ్గరకావడమే కాకుండా అటు సినిమాకు కూడా మంచి ప్రచారమే చేశాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments