Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అన్నదమ్ములతో ఒకేసారి కలిసి నటిస్తున్న భామ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:38 IST)
అక్కినేని నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ నటిస్తున్న వేర్వేరు సినిమాలలో ఒకే భామ ఇరువురికి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పేరు నిధి అగర్వాల్. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైంది. ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం కానుంది. తాజాగా నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇందులో తమిళ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న నిధి అగర్వాల్ చైతూ తమ్ముడు అఖిల్‌తో పాటు 'మిస్టర్ మజ్ను' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఒకేసారి ఇద్దరి అన్నదమ్ముల చిత్రాలలో నటించడం ప్రత్యేకమని, అలాగే ఈ అనుభూతి ఏ కొందరికి మాత్రమే లభిస్తుందని, రెండు చిత్రాలలోని కథనం దేనికదే ప్రత్యేకమని, ఒకేసారి రెండు చిత్రాల్లో నటించడం తనకు సవాలుగా మారిందంటూనే తాను మంచి నటిగా నిరూపించుకునేందుకు ఈ రెండు చిత్రాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు ఆమె సవ్యసాచి చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments