Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ప్రత్యక్షమైన 'దిల్' రాజు దంపతులు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (12:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొత్త జంట 'దిల్' రాజు దంపతులు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరూ శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఇటీవల వైఘా అనే మహిళను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. 
 
ఈ పెళ్లి లాక్డౌన్ ఆంక్షల కారణంగా అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు తిరుమలకు చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
కాగా, దిల్ రాజు మొదటి భార్య అనిత గత 2017లో అనోరాగ్యం కారణంగా చనిపోయిన విషయం తెల్సిందే. ఈ దంపతులకు హర్షిత అనే కుమార్తె ఉంది. ఈమె ఎంపిక చేసిన వైఘాను దిల్ రాజు రెండో భార్యగా స్వీకరించారు. ఈమె గతంలో ఎయిర్‌హోస్ట్‌గా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments