Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ప్రత్యక్షమైన 'దిల్' రాజు దంపతులు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (12:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొత్త జంట 'దిల్' రాజు దంపతులు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరూ శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఇటీవల వైఘా అనే మహిళను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. 
 
ఈ పెళ్లి లాక్డౌన్ ఆంక్షల కారణంగా అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు తిరుమలకు చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
కాగా, దిల్ రాజు మొదటి భార్య అనిత గత 2017లో అనోరాగ్యం కారణంగా చనిపోయిన విషయం తెల్సిందే. ఈ దంపతులకు హర్షిత అనే కుమార్తె ఉంది. ఈమె ఎంపిక చేసిన వైఘాను దిల్ రాజు రెండో భార్యగా స్వీకరించారు. ఈమె గతంలో ఎయిర్‌హోస్ట్‌గా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments