Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబి స్నేహం మళ్ళీ మొదలైంది.. హిట్ కొట్టేనా?

సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (16:08 IST)
సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు చూసుకుంటుంటుండగా.. మరోసారి ఇద్దరి కాంబినేషన్‌ వచ్చింది. సందీప్‌ కిషణ్‌ నటిస్తున్న 'నక్షత్రం' కోసం జెడీని కృష్ణవంశీ పిలిపించినట్లు తెలిసింది. 
 
ఈసారి ఎలాగైనా భారీ విరాజయం అందుకోవాలని లక్ష్యంతో ఈ సినిమా కోసం అన్ని విధాల కష్టపడుతున్నాడు కష్ణవంశీ. ఇందులో కీలకమైన రోల్‌ను జేడీ చేత చేయిస్తున్నాడు. పోలీసుల జీవితాల మీద, వాళ్ళ సిన్సియారిటీ మీద రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజినాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రగ్యా జైస్వాల్‌, సాయి ధరమ్‌ తేజ్‌ అతిధి పాత్రల్లో కన్పిస్తున్నారు. మరి కృష్ణవంశీ ఎత్తులు పారతాయోలేదో చూడాలి.

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments