Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజు కొత్త అధ్యాయం అంటోన్న కీర్తి సురేశ్‌ (video)

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (16:25 IST)
త‌న‌కు ఈరోజు చాలా కొత్త‌రోజుగా వుంద‌ని.. న‌టి కీర్తి సురేష్ తెలియ‌జేసింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు ,  పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న 'సర్కారు వారి పాట` సినిమా దుబాయ్‌లో ప్రారంభ‌మైన సంద‌ర్భంగా సోమ‌వారంనాడు కీర్తి సంతోషంతో ట్వీట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు వంటి ప్రెస్టీజియస్ వేన‌ర్‌లో న‌టించ‌డం ఆనందంగా వుంద‌ని చెబుతూ... ``కొత్త రోజు. కొత్త ప్రయాణం. కొత్త అధ్యాయం` ఆరంభ‌మైంద‌ని తెలియ‌జేసింది.
 
అంతేకాకుండా ఈరోజు సూప‌ర్ ఎక్స‌యిట్‌మెంట్‌తో వున్నాన‌ని అంటోంది.  ఇదేరోజు ద‌ర్శ‌కుడు కూడా `ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.  ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను` అని తెలియ‌జేశారు.

ఆ వెంట‌నే కీర్తి ట్వీట్ చేయ‌డం విశేషం.  అయితే తాను విమానంలో ప్ర‌యాణించే పిక్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `మ‌హాన‌టి` త‌ర్వాత కీర్తి, నితిన్‌తో `రంగ్‌దే`లో కూడా న‌టించింది. ఇప్పుడు మ‌హేశ్‌బాబుతో న‌టించ‌డం, పాట‌లో పాల్గొన‌డం.. త‌న‌కెంతో థ్రిల్ క‌లిగిస్తోంద‌ని చెబుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments