Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై పిడుగుద్దులు.. ఈ మహిళలు ఏం సాధించాలని..? రష్మీ గౌతమ్ ఫైర్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:36 IST)
తాజాగా ఓ మహిళ ఏడాదిన్నర వయస్సు ఉండే అభం శుభం తెలియని చిన్నారికి నరకం చూపించింది. పిడి గుద్దులు గుద్దడంతో పాటు కొవ్వొత్తి నుంచి కారే వేడి ద్రవాన్ని ఆ చిన్నారి సున్నితమైన చిన్మారిపై పోస్తూ రాక్షసానందం పొందింది. ఆ బాధకు చిన్నారి విలవిలలాడుతున్నా కూడా మహిళ మనసు కరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
 
వీడియో చూసిన నెటిజన్స్ చలించిపోవడంతో పాటు ఆ మహిళని చంపేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో రష్మీ కూడా చేరింది. రష్మీ ఈ వీడియోపై స్పందిస్తూ.. 'ఈ మహిళలు ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారో అస్సలు అర్థం కావడంలేదు. దయచేసి ఎవరైనా సంబంధిత శాఖను, స్వచ్ఛంద సంస్థలను, బాలల సంరక్షణ కేంద్రాలను ట్యాగ్ చేయండి'' అని రష్మి కోరారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments