Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగరంగ వైభవంగా నయన్ - విఘ్నేష్ వివాహం.. రజనీకాంత్ మాస్ ఎంట్రీ

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (11:57 IST)
అగ్ర హీరోయిన నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల వివాహం గురువారం ఉదయం చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురంలో జరిగింది. మహాబలిపురం ఈసీఆర్ రోడ్డులోని వడనెమ్మేలిలోని బీచ్ ఒడ్డున ఉన్న షెరటన్ గ్రాండ్ హోటల్‌లో అంగరంగం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. 
 
ముఖ్యంగా, సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ ఎంట్రీతో అదరగొట్టారు. అలాగే, బాలీవుడ్ అగ్రహీ
లో షారూక్ ఖాన్, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌తో అనేక మంది సినీ సెలబ్రిటీలు ఈ వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వహించారు. 
 
కాగా, నయనతార విఘ్నేష్ శివన్ పెళ్ళి వేడుకలను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఏకంగా రూ.2.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వివాహ ఘట్టానికి సినిమా స్క్రిప్టు‌ను రూపొందించి రెండు ఎపిసోడ్‌లుగా టెలికాస్ట్ చేయనుంది. అందుకే ఈ వివాహానికి సంబంధించి ఒక్క ఫోటోను కూడా బయటకు లీక్ కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments