Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార 'డోరా' చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేరట...

హీరోయిన్ నయనతార నటిస్తున్న 'డోరా' చిత్రాన్ని ఫ్యామిలీ సభ్యులతో కలిసి చూడలేరట. అందుకే ఆ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ మంజూరు చేశారు. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది.

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (09:34 IST)
హీరోయిన్ నయనతార నటిస్తున్న 'డోరా' చిత్రాన్ని ఫ్యామిలీ సభ్యులతో కలిసి చూడలేరట. అందుకే ఆ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ మంజూరు చేశారు. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. నయనతార నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్‌ హర్రర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి హితేష్‌ జబక్‌, దర్శకుడు సర్గుణం సంయుక్త నిర్మాణంలో యువ దర్శకుడు దాస్‌ రామస్వామి తెరకెక్కించారు. 
 
ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్ల తర్వాత అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. నయనతార డీగ్లామర్‌ రోల్‌లో నటించినా ఈ సినిమా కోసం యూత్ కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. 
 
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ‘డోరా’కి సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో అంతా తారుమారైంది. సినిమాలో హర్రర్‌ కంటెంట్‌ అధికంగా ఉన్నందువల్లే ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments