Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీకి చుక్కలు చూపిస్తున్న నయనతార... ఏంటి సంగతి..?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (22:07 IST)
నయనతార కోసం ఇప్పుడు వెంకటేష్ సినిమా గ్యాప్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భలేభలే మగాడివోయ్‌ తర్వాత దర్శకుడు మారుతీ చేస్తున్న సినిమా 'బాబు బంగారం'. వెంకటేష్‌తో చేస్తున్నాడు. ఆయన సరసన నయనతార నటిస్తోంది. అయితే.. ఆమె తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీగా వుండటంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనలేదు. 
 
ఆమె ఇచ్చిన డేట్స్‌ ప్రకారం.. ఈపాటికే హాజరు కావాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె రాలేకపోతున్నట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. వెంకటేష్‌తో లక్ష్మీ, తులసి చిత్రాల్లో కలిసి నటించింది. గత నెలలో మారుతీ ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. ఎక్కువగా వెంకటేష్‌తో పాటు మిగిలిన తారాగణం పాల్గొన్న సన్నివేశాలు చిత్రించారు. 
 
ఇప్పటికి 20 రోజుల గ్యాప్‌ వచ్చింది. ఆమె వస్తేనే కానీ.. మిగిలిన పార్ట్‌ పూర్తికాదు. దర్శకుడు మారుతి మాత్రం.. కొంచెం టన్షన్‌లో వున్నట్లు తెలుస్తుంది. అంతకుముందు.. వెంకటేష్‌తో సినిమా చేయాలనుకుంటే.. అది వాయిదా పడింది. ఆ చిత్ర కథపై వివాదం కొనసాగింది. ప్రస్తుతం ఈ కథ వేరే అని తెలుస్తోంది.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments