Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరు హీరోలపై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్య

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (09:51 IST)
Natti Kumar
ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ టాలీవుడ్ హీరోలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ  లో పాల్గొన్న ఆయన హీరోలు మేకప్ లు వేసుకుని షూటింగ్ లు చేయడం కాదని, విజయ్ దేవరకొండ లాగా నెల రోజులు సినిమా కి ప్రమోట్ చేయాలని అన్నారు. అంతేకాదు సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారని, అలా ఈ రోజుల్లో ఏ హీరో కూడా లేరని అన్నారు. అందరూ అలా ఆలోచిస్తే సినిమా బ్రతుకుతుంది అని చెప్పారు.
 
సినిమా ఎలా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని అన్నారు. సినిమా ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్, నిర్మాత చేతిలో ఉంటుంది.. తన పార్ట్ సినిమా ప్రమోషన్ చేయడం. అది బాగా చేశారని ఆయన అన్నారు. ఏదేమైనా లైగర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ చేసిన ఫ్యాన్ డం టూర్ ఇప్పటివరకు ఏ హీరో కూడా చేయలేదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ను డిసెంబర్ 23 విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments