Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ప్రియులకు శుభవార్త : నేడు సినిమా టిక్కెట్ ధర రూ.90 మాత్రమే

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (10:27 IST)
సినీ ప్రియులకు శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఒక్క రోజు మాత్రం సినిమా టిక్కెట్ ధర రూ.90గా నిర్ణయించారు. సాధారణంగా ఒక కుటుంబం సినిమా చూడాలంటే టిక్కెట్లు రూ.500 అవుతుంది. అదే మల్టీప్లెక్స్‌లలో అయితే, చెప్పనవరసం లేదు. కానీ, ఇపుడు మల్టీప్లెక్స్‌లలోనే రూ.99కే సినిమా చూడవచ్చు! అయితే ఎప్పటికీ కాదు.. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే. 
 
ఈ శుక్రవారం ఈ బంపర్ ఆఫర్ లభిస్తోంది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా రూ.99కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు చిత్ర ప్రదర్శనదారుల అసోసియేషన్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. 
 
తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో రూ.112, కేరళ మల్టీప్లెక్స్‌లో రూ.129 విక్రయిస్తున్నారు. దేశంలోని చాలాచోట్ల రూ.99కే టిక్కెట్లు విక్రయిస్తున్నారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్, నాన్ రెక్లయినర్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

చనిపోయాడనుకున్న వ్యక్తిని ఆ పచ్చబొట్టు కాపాడింది.. నిరంజన్ రెడ్డి అలా కాపాడారు

ప్లీజ్.. ఎమ్మెల్యే పింఛన్ మంజూరు చేయండి : దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

TGSRTC: ఐటీ కారిడార్‌లో 275 ఎలక్ట్రిక్ బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments