Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారంచేడులో బాలయ్య: గుర్రపు స్వారీ చేసిన అఖండ!

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (13:01 IST)
నందమూరి హీరో బాలకృష్ణ తన భార్యతో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. 
 
బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు.
 
కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గుర్రం స్వారి చేశారు. 
 
ఇకపోతే కరోనా కారణంగా ఎవరినీ లోపలికి అనుమతించట్లేదని సమాచారం. చివరిసారిగా, 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం కుప్పంలో నారా, నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.
 
సినిమాల విషయానికి వస్తే.. అటు 'అఖండ' బ్లాక్ బస్టర్ హిట్, ఇటు ఆహా 'అన్‌స్టాపబుల్' షో సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణ  మంచి జోరు మీద ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'అఖండ' సినిమాకు ఇప్పటికీ వసూళ్ల వర్షం కురుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

కర్ణాటకలో ఘోరం.. ప్రేమకు ఓకే చెప్పలేదని.. కారులో ఎక్కించుకుని సరస్సులో నెట్టేశాడు..

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments