Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాధ బాల‌బాలిక‌ల‌కు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సాయం

Webdunia
శనివారం, 28 మే 2022 (11:24 IST)
namratha with Orphans
మ‌హేష్‌బాబు ఫౌండేష‌న్ ద్వారా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌కు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మ కొడుకు గౌత‌మ్ శ్వాస‌సంబంధ వ్యాధితో పుట్టిన‌ప్పుడే క‌ల‌త చెందిన మ‌హేస్‌బాబు ఆ రోజు నుంచి ఇలాంటి ఎంతో మంది త‌ల్లిదండ్రులు బాధ‌ను ఒక్క‌సారి గుర్తుచేసుకుంటూ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతోమందికి స‌రుకులు, ఆక్సిజ‌న్, గుండె శస్త్రచికిత్స‌లు నిర్వ‌హించారు.   
 
namratha with Orphans
న‌మ్ర‌త శిరోద్క‌ర్ మ‌హిళ‌కు సంబంధించిన ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా అవగాహన ప్రచారంలో భాగంగా నంద్యాలలో BIRDS NGO నుండి స్వతంత్ర ఒంటరి తల్లులు చేతితో తయారు చేసిన శానిటరీ న్యాప్‌కిన్‌లను అనాథాశ్రమంలో ఉన్న బాలికలందరికీ పంపిణీ చేసింది.  రుతుక్రమలో మ‌హిళ‌లు ప‌డుతున్న బాధ‌లు చెప్ప‌న‌ల‌వికావు. అందులో అనాథ బాల‌బాలిక‌ల‌ను అండ‌గా వుండేందుకు ఇటువంటి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాన‌ని ఈ సంద‌ర్భంగా న‌మ‌త్ర పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments