Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి విడ‌త‌ద‌గా 500 ఆక్సిజ‌న్ ల‌ను అంద‌జేసిన న‌మ్రత‌

Webdunia
గురువారం, 20 మే 2021 (17:53 IST)
Namrata-500 oxygen
క‌రోనా కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందిప‌డుతున్న వారిని సాయం చేసేవారిలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ చేరింది. ఇప్పుడు న‌మ్ర‌త 500 ఆక్సిన్ కాన్‌స‌న్‌ట్రేట‌ర్ల‌ను అవ‌స‌రం నిమిత్తం ముంబైకు పంపించింది. ఇది మొద‌టి విడ‌త అని తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అత్యవసర పరిస్థితికి ఈ ఆక్సిజన్ సాంద్రతలు అవసరమయ్యే కోవిడ్ పాజిటివ్ రోగులు మమ్మల్ని 8451869785 కు కాల్ చేయవచ్చు, లేదా టేగ్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.
 
అదేవిధంగా అక్క‌డ ఆమెకు సంబంధించిన టీమ్ కొంద‌రు వున్నారు. వారి సాయంతో అక్క‌డ అవ‌స‌ర‌మైన వారికి అంద‌జేసే ప‌నిలో వున్నారు. ఈ ఆక్సిజన్ సాంద్ర‌త‌ల‌ను ఉచితంగా అంద‌జేస్తున్నాం. వాటిని ఉప‌యోగించిన త‌ర్వాత ద‌య‌చేసి  తిరిగి ఇవ్వ‌గ‌ల‌రు అని పోస్ట్ చేసింది. దీనికి ఇప్ప‌టికే ఆమెకు మంచి స్పంద‌న ల‌భించింది. మంచి ప‌ని చేస్తున్నార‌ని కొంద‌రు నెటిజ‌ర్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments