Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి విడ‌త‌ద‌గా 500 ఆక్సిజ‌న్ ల‌ను అంద‌జేసిన న‌మ్రత‌

Webdunia
గురువారం, 20 మే 2021 (17:53 IST)
Namrata-500 oxygen
క‌రోనా కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందిప‌డుతున్న వారిని సాయం చేసేవారిలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ చేరింది. ఇప్పుడు న‌మ్ర‌త 500 ఆక్సిన్ కాన్‌స‌న్‌ట్రేట‌ర్ల‌ను అవ‌స‌రం నిమిత్తం ముంబైకు పంపించింది. ఇది మొద‌టి విడ‌త అని తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అత్యవసర పరిస్థితికి ఈ ఆక్సిజన్ సాంద్రతలు అవసరమయ్యే కోవిడ్ పాజిటివ్ రోగులు మమ్మల్ని 8451869785 కు కాల్ చేయవచ్చు, లేదా టేగ్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.
 
అదేవిధంగా అక్క‌డ ఆమెకు సంబంధించిన టీమ్ కొంద‌రు వున్నారు. వారి సాయంతో అక్క‌డ అవ‌స‌ర‌మైన వారికి అంద‌జేసే ప‌నిలో వున్నారు. ఈ ఆక్సిజన్ సాంద్ర‌త‌ల‌ను ఉచితంగా అంద‌జేస్తున్నాం. వాటిని ఉప‌యోగించిన త‌ర్వాత ద‌య‌చేసి  తిరిగి ఇవ్వ‌గ‌ల‌రు అని పోస్ట్ చేసింది. దీనికి ఇప్ప‌టికే ఆమెకు మంచి స్పంద‌న ల‌భించింది. మంచి ప‌ని చేస్తున్నార‌ని కొంద‌రు నెటిజ‌ర్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments