Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి విడ‌త‌ద‌గా 500 ఆక్సిజ‌న్ ల‌ను అంద‌జేసిన న‌మ్రత‌

Webdunia
గురువారం, 20 మే 2021 (17:53 IST)
Namrata-500 oxygen
క‌రోనా కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందిప‌డుతున్న వారిని సాయం చేసేవారిలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ చేరింది. ఇప్పుడు న‌మ్ర‌త 500 ఆక్సిన్ కాన్‌స‌న్‌ట్రేట‌ర్ల‌ను అవ‌స‌రం నిమిత్తం ముంబైకు పంపించింది. ఇది మొద‌టి విడ‌త అని తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అత్యవసర పరిస్థితికి ఈ ఆక్సిజన్ సాంద్రతలు అవసరమయ్యే కోవిడ్ పాజిటివ్ రోగులు మమ్మల్ని 8451869785 కు కాల్ చేయవచ్చు, లేదా టేగ్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.
 
అదేవిధంగా అక్క‌డ ఆమెకు సంబంధించిన టీమ్ కొంద‌రు వున్నారు. వారి సాయంతో అక్క‌డ అవ‌స‌ర‌మైన వారికి అంద‌జేసే ప‌నిలో వున్నారు. ఈ ఆక్సిజన్ సాంద్ర‌త‌ల‌ను ఉచితంగా అంద‌జేస్తున్నాం. వాటిని ఉప‌యోగించిన త‌ర్వాత ద‌య‌చేసి  తిరిగి ఇవ్వ‌గ‌ల‌రు అని పోస్ట్ చేసింది. దీనికి ఇప్ప‌టికే ఆమెకు మంచి స్పంద‌న ల‌భించింది. మంచి ప‌ని చేస్తున్నార‌ని కొంద‌రు నెటిజ‌ర్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments