నాగార్జున‌, రాజ‌మౌళి, ర‌ణ‌బీర్ క‌పూర్ లంచ్ ప్ర‌మోష‌న్‌

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:00 IST)
Nagarjuna, Rajamouli, Ranbir Kapoor
కాదేదీ క‌విత‌కు అన‌ర్హం అంటూ అప్ప‌ట్లోనే ఓ క‌వి అన్నారు. ఇప్పుడు సినిమా ద‌ర్శ‌కులు, హీరోలు కూడా త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ర‌క‌ర‌కాలుగా వినియోగించుకుంటున్నారు. అన్న న‌డిస్తే, మాస్‌. కూర్చింటే మాస్‌.. అంటూ నాగార్జున గ‌తంలో ఓ సినిమాలో డైలాగ్‌లు చెప్పాడు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడు. ఇటీవ‌లే చెన్నైలో బ్ర‌హ్మాస్త్ర సినిమా ప్ర‌మోష‌న్‌కు వ‌చ్చారు. అక్క‌డ ఓ సామాన హోట‌ల్‌లో లంచ్ చేశారు.
 
నాగార్జున‌, రాజ‌మౌళి, ర‌ణ‌బీర్ క‌పూర్ క‌లిసి అరిటాకులో అక్క‌డ టేబ్‌పై కూర్చుని భోజ‌నం చేశారు. అందులో వంట‌కాలు ఏమై వుంటాయ‌ని నెటిజ‌న్లు, అభిమానులు తెగ వెతికారు. ఇప్పుడు అందులో వున్న ఐటెం ఏమిటి? అని ఆరాతీస్తే! పాప‌డ్‌, ట‌మోటా చెట్లీ, ఓ వేపుడు, బూందీ, మిక్స‌ర్‌, బెల్లం అన్నం వున్నాయి. సాదాసీదా హోట‌ల్‌లో ఇలా తిన‌డంకూడా ప‌బ్లిసిటీగా చిత్ర యూనిట్ తెలియ‌జేస్తోంది. 
 
బ్ర‌హ్మాస్త్ర రెండు భాగాలుగా తీస్తున్నారు. మొద‌టి భాగం సెప్టెంబ‌ర్‌9న విడుద‌ల కాబోతోంది. నాగార్జున ముఖ్య పాత్ర పోషించారు. రాజ‌మౌళి తెలుగులో ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో మైథ‌లాజిక‌ల్ చిత్రంగా రూపొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంటు వ్యాధులు ప్రబలుతాయ్.. తస్మాత్ జాగ్రత్త : సీఎం రేవంత్ రెడ్డి

బీహార్‍లో బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కారు : రాహుల్ గాంధీ

ప్రియుడితో బ్రేకప్ తీసుకోవాలి.. సెలవు మంజూరు చేయండి..

ఈ తాగుబోతుని చంపి తినడం కంటే వేరే దరిద్రం లేదని వెళ్లిపోయిన పులి (video)

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments