Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 రైట్స్ కొనుగోలు చేసిన నాగార్జున.. రూ.8కోట్లకు కొనుగోలు చేశారట!

''బాహుబలి-2'' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బిజినెస్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించిన రైట్స్ భారీ రేటుకు అమ్ముడుయ్యాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ నాగార్జున, నిర్

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:48 IST)
''బాహుబలి-2'' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బిజినెస్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించిన రైట్స్ భారీ రేటుకు అమ్ముడుయ్యాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ నాగార్జున, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి కృష్ణా జిల్లా హక్కులను కొనుగోలు చేశారని తెలిసింది. ఇదే ఏరియాకు సంబంధించి బాహుబలి మొదటి భాగం 6.5 కోట్లకు కొనుగోలు కాగా, బాహుబలి 2 మాత్రం 8 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తుంది. 
 
ఈ లెక్కన చూస్తే భారత్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ''బాహుబలి 2" నిలిచిపోయే ఛాన్స్ ఉందని సినీ పండితులు చెప్తున్నారు. 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వారాహి చలన చిత్ర అధిపతి అయిన సాయి కొర్రపాటితో కలిసి కృష్ణా జిల్లా హక్కులను ఆయన కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఇందుకోసం రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments