Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (11:18 IST)
మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై నాగబాబు స్పందించారు. "అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమే, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లిన పరమార్థం స్వార్థ ప్రయోజనాలకోసం కాదు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. (అలాంటి నాయకుడి కోసం నా లైఫ్‌ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. I dont have any political ambitions other than  to serve my leader.) అంటూ ట్వీట్ చేశారు. ఇపుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై జనసైనికులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments