Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్ట‌ర్ల‌కు రిలీఫ్ ఇవ్వండి అంటున్న నాగ్ అశ్విన్‌

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:17 IST)
Nag Ashwin
ప్రభుత్వం ప్రకటించినా ప్ర‌క‌టించ‌క‌పోయినా వ‌చ్చే రెండువారాల‌పాటు వ్య‌క్తిగ‌త లాక్డౌన్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌ని `మ‌హాన‌టి` ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెలియ‌జేస్తున్నారు. సోష‌ల్‌మీడియాలో లాక్‌డౌన్ గురించి మీడియాలోనూ ప‌లు ర‌కాలుగా వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న స్పందించారు. క‌రోనాకు లాక్‌డౌన్ స‌మాధానం కాద‌ని అనుకునేవారు ఒక్క‌సారి ఆసుప‌త్రుల‌కు వెళ్ళి చూడండి. వాళ్ళు రోయింబ‌ళ్ళు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది. వారు మ‌న కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రి వారికి కాస్త రిలీఫ్ ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం మ‌న‌కు ఎంతైనా వుంది.
 
మ‌నం మాస్క్‌లు ధ‌రిద్దాం. వైద్యుల‌కు ప‌నిత‌గ్గిదామంటూ ట్వీట్ చేశాడు. ఇటీవ‌లే నాగ్ అశ్విన్ జాతిర‌త్నాలు సినిమా విజ‌యాన్ని చ‌విచూశారు. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. క‌నుక ఆయ‌న తీయ‌బోయే సినిమా ప్ర‌భాస్‌తో వుంది. అది క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ల్ల ఆగిపోయింది. ఈ గేప్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మ‌రింత శ్ర‌ద్ధ‌గా చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments