Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్ట‌ర్ల‌కు రిలీఫ్ ఇవ్వండి అంటున్న నాగ్ అశ్విన్‌

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:17 IST)
Nag Ashwin
ప్రభుత్వం ప్రకటించినా ప్ర‌క‌టించ‌క‌పోయినా వ‌చ్చే రెండువారాల‌పాటు వ్య‌క్తిగ‌త లాక్డౌన్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌ని `మ‌హాన‌టి` ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెలియ‌జేస్తున్నారు. సోష‌ల్‌మీడియాలో లాక్‌డౌన్ గురించి మీడియాలోనూ ప‌లు ర‌కాలుగా వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న స్పందించారు. క‌రోనాకు లాక్‌డౌన్ స‌మాధానం కాద‌ని అనుకునేవారు ఒక్క‌సారి ఆసుప‌త్రుల‌కు వెళ్ళి చూడండి. వాళ్ళు రోయింబ‌ళ్ళు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది. వారు మ‌న కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రి వారికి కాస్త రిలీఫ్ ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం మ‌న‌కు ఎంతైనా వుంది.
 
మ‌నం మాస్క్‌లు ధ‌రిద్దాం. వైద్యుల‌కు ప‌నిత‌గ్గిదామంటూ ట్వీట్ చేశాడు. ఇటీవ‌లే నాగ్ అశ్విన్ జాతిర‌త్నాలు సినిమా విజ‌యాన్ని చ‌విచూశారు. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. క‌నుక ఆయ‌న తీయ‌బోయే సినిమా ప్ర‌భాస్‌తో వుంది. అది క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ల్ల ఆగిపోయింది. ఈ గేప్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మ‌రింత శ్ర‌ద్ధ‌గా చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

మత్తుకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు ఎలా ఉందో చూశారా? (Video)

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments