Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని పక్కన నా కుమారుడు అకీరా, నాకు ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?: రేణూ దేశాయ్ ఉద్వేగం

ఐవీఆర్
గురువారం, 6 జూన్ 2024 (23:31 IST)
రేణూ దేశాయ్. అకీరా నందన్ మాతృమూర్తి. తన కుమారుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన నిలబడి వుండటాన్ని చూసి తనకు చెప్పలేనంత ఆనందం, ఉద్వేగం కలిగిందని వెల్లడించారు రేణూ దేశాయ్. ఆమె మాటల్లోనే... '' నేను ఎప్పటి నుంచో బిజెపిని అభిమానించే వ్యక్తిని. ఈ రోజు భారతదేశ అద్భుతమైన ప్రధాని మోడీ గారు పక్కన ఉన్న నా కుమారుడు అకీరా నందన్ నన్ను చాలా ఉద్వేగానికి గురి చేసాడు.
 
దీని గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను. వ్రాయాలనుకుంటున్నాను, కానీ నా భావోద్వేగాలకు ఏ పదాలు న్యాయం చేయడం లేదు. ఇప్పుడు ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకీరా నాకు ఫోన్ చేసి, మన ప్రధాని గారి చుట్టూ ఏదో అయస్కాంత శక్తి ఉందని, ఆ గది అంతటా తన దృఢమైన వ్యక్తిత్వం, ఉనికిని తాను భావిస్తున్నానని చెప్పాడు.'' అని పేర్కొన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments