Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని పక్కన నా కుమారుడు అకీరా, నాకు ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?: రేణూ దేశాయ్ ఉద్వేగం

ఐవీఆర్
గురువారం, 6 జూన్ 2024 (23:31 IST)
రేణూ దేశాయ్. అకీరా నందన్ మాతృమూర్తి. తన కుమారుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన నిలబడి వుండటాన్ని చూసి తనకు చెప్పలేనంత ఆనందం, ఉద్వేగం కలిగిందని వెల్లడించారు రేణూ దేశాయ్. ఆమె మాటల్లోనే... '' నేను ఎప్పటి నుంచో బిజెపిని అభిమానించే వ్యక్తిని. ఈ రోజు భారతదేశ అద్భుతమైన ప్రధాని మోడీ గారు పక్కన ఉన్న నా కుమారుడు అకీరా నందన్ నన్ను చాలా ఉద్వేగానికి గురి చేసాడు.
 
దీని గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను. వ్రాయాలనుకుంటున్నాను, కానీ నా భావోద్వేగాలకు ఏ పదాలు న్యాయం చేయడం లేదు. ఇప్పుడు ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకీరా నాకు ఫోన్ చేసి, మన ప్రధాని గారి చుట్టూ ఏదో అయస్కాంత శక్తి ఉందని, ఆ గది అంతటా తన దృఢమైన వ్యక్తిత్వం, ఉనికిని తాను భావిస్తున్నానని చెప్పాడు.'' అని పేర్కొన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments