Webdunia - Bharat's app for daily news and videos

Install App

30న 'రంగస్థలం' వరల్డ్‌వైడ్ రిలీజ్.. బిగ్‌స్క్రీన్‌పై బిగ్‌సర్‌ప్రైజ్.. ఏంటది?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతిబాబు

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (15:07 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతిబాబు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ ఈ చిత్రంలో రంగమ్మత్తగా నటిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలోని ఐదు పాటలను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ పాటలన్నీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి బిగ్ స్క్రీన్‌పై బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ప్రకటించారు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ ఏంటో కూడా ఆయన బహిర్గతం చేశాడు. 
 
ఈ చిత్రంలో పాటలు మొత్తం ఐదు కాదు ఆరు. ఉన్న పాటలకుతోడు చంద్రబోస్ మరో పాటను జత చేశారని.. దాన్ని రివీల్ చేయబోమని.. బిగ్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా చూపిస్తామని దేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు పాటలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఇక ఆరో పాట ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొనివుంది. 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments