Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా భట్‌కు నోటీసులు.. కోర్టుకు రావాలంటూ ఆదేశం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (11:21 IST)
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ ప్రధానపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం పేరు "గంగూభాయి కఠియావాడీ" అనే సినిమాను ఆలియా భట్ చేస్తోంది. ఇది ఓ లేడీ డాన్ స్టోరీ. అయితే.. ఆ సినిమా స్టోరీ చనిపోయిన తన తల్లిని కించపరిచేలా ఉందంటూ గంగూభాయ్ దత్తపుత్రుడు బాబూ రావ్జీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
 
ఆ పిటిషన్‌ను విచారించిన అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్లరు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో రావ్జీ తెలిపారని.. వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణించలేనినదని తెలిపింది. ఆ తర్వాత మే 21లోపు కోర్టుకు రావాల్సిందిగా ఆలియా భట్, భన్సాలీ, సినిమా కథను రాసిన ఇద్దరు రైటర్లను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments