Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దసరా''లో మృణాల్ ఠాకూర్.. ఏకంగా రూ.6కోట్ల పారితోషికం

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:59 IST)
నాని నటించిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ 'దసరా'. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ సేరుకూరి నిర్మిస్తున్న "దసరా" చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. నాని, మృణాల్ ఠాకూర్ (సీతారామం ఫేమ్) జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "నాని 30" తాత్కాలికంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 
 
శౌరివ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ దాదాపు ఆరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

‘నా 40వ పుట్టినరోజు వరకూ నేను ఉండకపోవచ్చు’ అని స్వామి వివేకానంద ఎందుకన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments