Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దసరా''లో మృణాల్ ఠాకూర్.. ఏకంగా రూ.6కోట్ల పారితోషికం

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:59 IST)
నాని నటించిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ 'దసరా'. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ సేరుకూరి నిర్మిస్తున్న "దసరా" చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. నాని, మృణాల్ ఠాకూర్ (సీతారామం ఫేమ్) జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "నాని 30" తాత్కాలికంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 
 
శౌరివ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ దాదాపు ఆరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments