Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ ధ‌ర ఎంతైనా ఉండొచ్చు...

Webdunia
బుధవారం, 7 జులై 2021 (15:02 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై నియంత్రణ ఎత్తేసింది. సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు మీద ఇచ్చిన ఆదేశాల‌ను రాష్ట్ర ప్రభుత్వం వెన‌క్కి తీసుకుంది. జులై 8 నుంచి ఏపీలో ధియేట‌ర్లు తెరుచుకోనున్నాయి.

కోవిడ్ రెండో అల త‌గ్గ‌డంతో సినిమా థియేట‌ర్లు తెర‌వాల‌ని నిర్ణ‌యించారు. దీనితో  రేపటి నుండి తెరుచుకోనున్న థియేటర్లలో టికెట్ల రేట్లు, ఎప్పటి కప్పుడు ప్రభుత్వం సమీక్షించి ధరలని నిర్ణయిస్తుంది, టికెట్ ధర ఇంతే ఉండాలి అనే నియమం ఏదీ లేదు.

ఎప్పటి కప్పుడు ధరల మీద నిర్ణయం తీసుకుంటారు. గ‌తంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన‌పుడు ధ‌ర‌ల‌ను నియంత్రిస్తూ, ఏపీ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఇపుడు దానిని ఉప‌సంహ‌రిస్తూ, ధ‌ర‌ల నియంత్ర‌ణ‌ను ఎత్తివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments