Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయచూరు ఎన్నికల ప్రచారకర్తగా సినీ దర్శకుడు రాజమౌళి

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (13:22 IST)
కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంపునకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఎన్నికల ప్రచారకర్తగా ఎస్ఎస్ రాజమౌళిని ఎన్నికల సంఘం సిఫార్సు చేయగా, ఆయన కూడా సమ్మతించినట్టు సమాచారం. ఓటు హక్కు విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకునిరావాలని నిర్ణయించారు. అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించిన ఎన్నికల సంఘం ఆయన్ను ఎన్నికల ప్రచారకర్తగా భావించినట్టు నాయక్ తెలిపారు.
 
సినీ దర్శకుడు రాజమౌళి పేరును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేశామని రాజమౌళి కూడా అందుకు అంగీకరించారని తెలిపారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపులోనే రాజమౌళి జన్మించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులోభాగంగా, రాజమౌళి ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు వీడియో సందేశాల ద్వారా ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం